POLITICS

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో విడుదల చేశారు. వైసీపీ మేనిఫెస్టోలో రాబోయే…

1 day ago

కరెంట్, ఆర్టీసీ,ఇంటి పన్నులు పెంచిన జగన్ దేనికి సిద్దంగా వున్నాడు?-బాలకృష్ణ

అమరావతి: దేశంలోనే 28 రాష్ట్రాలను వెనక్కు నెట్టి ఆంధ్రప్రదేశ్ ని అప్పులు, ఆత్మహత్యల్లో మొదటి స్థానానికి జగన్ తీసుకుని వచ్చారని ఎమ్మెల్యే బాలకృష్ణ మండిపడ్డారు.. శుక్రవారం ఎన్నికల…

2 days ago

తనను చంపేందుకు విశాఖపట్నంలో కుట్ర జరుగుతోంది-జెడీ.లక్ష్మీనారాయణ

అమరావతి: జై భారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షుడు, జేడీ వీవీ లక్ష్మీనారాయణ తనను చంపేందుకు విశాఖపట్నంలో కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు..ఈ విషయమై శుక్రవారం విశాఖ…

2 days ago

బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు నోటీసులు ఇచ్చిన ఎన్నికల సంఘం

అమరావతి: బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ , కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి…

3 days ago

రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన పవన్ కల్యాణ్

అమరావతి: పిఠాపురం అసెంబ్లీ జనసేన అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు..కాకినాడ జిల్లాపిఠాపురం జనసేన అభ్యర్థిగా ఆ…

5 days ago

ఐదు పైసలు ఖర్చు పెట్టకుండా ఎం.పిగా గెలుపొందిన ముకేష్ దలాల్

అమరావతి: తంతే బూరెల బుట్టలో పడ్డడు అది అతని అదృష్టం అంటే అనే నానుడిని అందరం వినే వుంటాం..అయితే లోక్ సభ ఎన్నికల్లో ఐదు పైసలు ఖర్చు…

6 days ago

ప్రచారానికి ఇంకా 20 రోజులే ఉంది,రాక్షసులతో యుద్ధం-చంద్రబాబు

బీఫారమ్‌ల పంపిణీ.. అమరావతి: తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసే పార్లమెంట్,,అసెంబ్లీ అభ్యర్థులకు టీడీపీ అధినేత నారా.చంద్రబాబు నాయుడు ఆదివారం B forms అందజేశారు..అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే…

1 week ago

నెల్లూరును నందనవనంలా,స్మార్ట్ సీటిగా మార్చడమే నా లక్ష్యం- విజయసాయిరెడ్డి

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికలయ్యాక నెల్లూరును నందనవనంలా, స్మార్ట్‌ సిటీగా మార్చడమే నా ఏకైక ధ్యేయంగా పని చేస్తానని పార్టీ నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు..నెల్లూరు సిటి…

2 weeks ago

పవన్ కళ్యణ్,చంద్రబాబులపై రాళ్ల దాడికి పాల్పపడిన గుర్తు తెలియన వ్యక్తులు

అమరావతి: తెనాలిలో వారాహి విజయ భేరీ యాత్రలో పవన్ కళ్యాణ్ పై మీద గుర్తుతెలియని వ్యక్తి రాయి విసిరాడు..అదివారం నాడు వారాహి యాత్ర నిర్వహిస్తున్న సమయంలో అగంతకుడు…

2 weeks ago

6 సం..గా జనసేన వేదిక ఇచ్చింది అయిన వైసీపీలో వెళ్లుతున్నా-మనుక్రాంత్ రెడ్డి

నెల్లూరు: 6 సం..జనసేన వేదిక ఇచ్చింది అయిన వైసీపీలో వెళ్లుతున్నా అంటూ జనసేన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు మను క్రాంత్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో…

3 weeks ago

This website uses cookies.