అమరావతి: విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి ఇటీవల ఆదేశాలు జారీ చేశారు..సోమవారం ఉదయం 10 లోపు విధుల్లో చేరని అంగన్వాడీల తొలగించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది.. విధుల్లోకి వస్తున్న వారిని అనుమతించాలని,,అలాగే విధుల్లోకి వచ్చిన హెల్పర్లకు వర్కర్లుగా పదోన్నతి కల్పించాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది.. కృష్ణా జిల్లాలో 109 మంది అంగన్వాడీల విధులకు హాజరయ్యారు.. 1485 మంది కార్యకర్తలతో సహా 1343 మంది సహాయకులు విధులకు హాజరవ్వకుండా సమ్మెలో పాల్గొన్నారు..వీళ్లందరినీ సోమవారం (22వ తేదీన) తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.. వీరి స్థానంలో కొత్త సిబ్బందిని నియమించే వరకు,, ఈ-కేంద్రాలకు ప్రత్యామ్నాయ సిబ్బందిని అధికారులు ఏర్పాటు చేశారు.
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
This website uses cookies.