నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు కార్డులతో ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరినారాయణన్ పేర్కొన్నారు. ఓటరు గుర్తింపు కార్డుతో పాటు ఈ దిగువ పేర్కొన్న గుర్తింపు కార్డులతో ఓటుహక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ చెప్పారు.
1). ఆధార్కార్డు
2). ఎంజిఎన్ఆర్ఈజిఎస్ జాబ్కార్డు
3). బ్యాంకు / పోస్టాఫీసు జారీ చేసిన ఫోటోతో కూడిన పాస్బుక్
4). కార్మిక మంత్రిత్వ శాఖ పథకం ద్వారా జారీ చేయబడిన ఆరోగ్యబీమా స్మార్ట్కార్డు
5). డ్రైవింగ్ లైసెన్సు
6). పాన్కార్డు
7). ఎన్పిఆర్ (నేషనల్ పాపులేషన్ రిజిష్టర్) కింద ఆర్జిఐ (రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా) జారీ చేసిన స్మార్ట్కార్డు
8). భారతీయ పాస్పోర్టు
9). ఫోటోతో కూడిన పెన్షన్ డాక్యుమెంటు
10). కేంద్ర / రాష్ట్ర ప్రభుత్వం / పిఎస్యులు/ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల ద్వారా ఉద్యోగులకు జారీ చేయబడిన ఫొటోతో కూడిన సేవా గుర్తింపుకార్డు
11). ఎంపిలు/ఎమ్మెల్యేలు/ఎమ్మెల్సీలకు జారీ చేయబడిన అధికారిక గుర్తింపుకార్డులు
12). సామాజికన్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ జారీ చేసిన ప్రత్యేక వైకల్యం ఐడి (యుడిఐడి) కార్డు
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
This website uses cookies.