హైదరాబాద్: ఎన్నికల ఫలితాలు పూర్తిగా ప్రకటించక ముందే టీపీసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డిని కలవడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన అంటూ తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది..రేవంత్ రెడ్డిని కలిసిన కొంతసేపటికే ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది..డీజీలు మహేష్ భగవత్, సంజయ్ కుమార్ జైన్ లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది..మధ్యాహ్నం సమయంలోనే,,రేవంత్ రెడ్డి ఇంటికి అంజనీ కుమార్,,ఆయనతో పాటు పలువురు సీనియర్ పోలీసు అధికారులు వెళ్లి,రేవంత్ కి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు..అర్హత ఉన్న పోలీస్ అధికారిని తదుపరి డీజీపీగా నియమించాలని ఈసీ ఆదేశించించినట్లు సమాచారం.
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.