AMARAVATHI

రూ.100 కోట్ల మనీలాండరింగ్ కేసులో నటుడు ప్రకాష్ రాజ్ కు నోటీసులు ఇచ్చిన ఈడీ

ప్రణవ్ జ్యువెలర్స్ ఫోంజీ స్కాం…
అమరావతి: ప్రణవ్ జ్యువెలర్స్ కు సంబంధించిన రూ.100 కోట్ల రూపాయిల మనీలాండరింగ్ కేసులో నటుడు ప్రకాష్ రాజ్ కు ఈడీ జారీ చేసింది..తమిళనాడులోని తిరుచునాపల్లికి చెందిన ప్రణవ్ జువెలర్స్ సంస్థకి ప్రకాష్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు..ఈ కేసులో 100 కోట్ల స్కామ్ జరగడంతో ప్రకాష్ ను విచారించాల్సి ఉందని,, అందుకే నోటీసులు ఇస్తున్నట్లు ఈడీ పేర్కొంది..సంస్థ తరపును ప్రకటనకు గాను నటుడు ప్రకాష్ కు సంస్థ పెద్ద మొత్తంలో ముట్టజెప్పిందని ప్రచారం జరుగుతోంది..
పోంజీ స్కీమ్ ద్వారా రూ.100 కోట్ల మోసం :- ప్రణవ్ జ్యువెలర్స్ సంస్థ వినియోగదారులకు అధిక లాభాలు చూపి,, పోంజీ స్కీమ్ ద్వారా రూ.100 కోట్లు వసూలు చేసి,, అనంతరం ప్రణవ్ జ్యువెలర్స్ బోర్డు తిప్పేసింది.. వినియోగదారుల ఫిర్యాదుతో సంస్థ యజామాని మదన్ పై పలు కేసులు నమోదయ్యాయి..ఇదే సమయంలో అతనిపై కేంద్ర సంస్ధలు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశాయి..ఈ కేసులో చెన్నై, పుదుచ్చేరిలోని సంస్థలకు సంబంధించిన బ్రాంచ్ లు, యజమానులపై నవంబర్ 20వ తేదిన ఈడీ అధికారులు సోదాలు చేశారు..ఈ నేధ్యంలో ప్రణవ్ జ్యువెలర్స్ సంస్థ, లెక్కల్లో చూపని రూ.23.70 లక్షలు నగదు, పలు బంగారు ఆభరణాలను ఈడీ స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది..అలాగే రూ.100 కోట్ల మేర మోసం జరిగిందని ఈడీ అధికారులు గుర్తించారు..ఈడీ సోదాల తరువాత మదన్ అజ్ఞాతంలో వున్నాడు..ప్రకాష్ రాజ్ విచారణకు ఎప్పుడు వెళ్తారు..? విచారణలో ఆయన ఏం చెప్పబోతున్నారనే అనే విషయంపై సినిమా వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై…

2 hours ago

రాష్ట్ర భవిష్యత్ నిర్ణయాధికారాన్ని అప్పగించేందుకు ఓటర్లు సిద్దం..

96 లోక్‌సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్‌, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…

6 hours ago

ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై మార్కు చేస్తే కఠిన చర్యలు-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…

10 hours ago

ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది-ద్వారకా తిరుమలరావు

సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…

1 day ago

పీఠాపురం చేరుకున్న సురేఖ,రామ్‌ చరణ్-పవన్ కల్యాణ్ ని గెలిపించండి

అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…

1 day ago

ఓటరు అసిస్టెంట్‌ బూత్‌ల ఏర్పాటు-మే 13న పోలింగ్‌కు పక్కాగా ఏర్పాట్లు-కలెక్టర్‌

డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్‌…

1 day ago

This website uses cookies.