హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుట్ల కవితకు ఈడీ నోటీసులు జారీచేసింది..విచారణ కోసం కవిత గురువారం ఢిల్లీ రావాలని నోటీసులో పేర్కొంది..సౌత్ గ్రూపులో ఎమ్మెల్సీ కవితకు బినామీగా వ్యవహరించిన అరుణ్ రామచంద్ర పిళ్లైని మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈడీ అరెస్టు చేసింది..ఈడీ విచారణలో రామచంద్ర పిళ్లై తాను కవితకు బినామీనని ఒప్పుకున్నాడని,,సౌత్ గ్రూప్ నుంచి ఆప్ నేతలకు రూ.100 కోట్ల ముడుపులు చేరాయని ఈడీ వెల్లడించింది..పిళ్లైను విచారించిన సమయంలో, కవిత, పిళ్లైల మధ్య లావాదేవీలు జరిగాయని ఈడీ గుర్తించింది.. పిళ్లై, కవిత ప్రయోజనాల కోసం పనిచేశాడని ఈడీ విచారణలో తేల్చింది..దింతో రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ఈడీ ప్రస్తావించింది..ఈ విషయంపై గురువారం విచారణకు రావాలని కవితను ఈడీ కోరింది.. కవితతో పాటు మాజీ ఆడిటర్ బుచ్చిబాబుకు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది..బుచ్చిబాబును విచారిస్తే అతను ఇచ్చే స్టేట్మెంట్ లో కీలక ఆధారాలు బయటపడతాయని ఈడీ భావిస్తొంది..లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన శరత్ చంద్రారెడ్డి,,అభిషేక్ లకు పిళ్లైతో ఉన్న సంబందాలపై ఆరా తీయనుంది..ఇప్పటి వరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 11 మంది అరెస్టు అయ్యారు..రామచంద్ర పిళ్లై ఈ నెల 13వ తేది వరకు ఈడీ కస్టడీలో ఉండనున్నాడు..
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ…
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
This website uses cookies.