అమరావతి: ముంబయి సముద్ర తీరంలో భారత నౌకాదళానికి చెందిన అధునాతన తేలికపాటి (ALH) చాపర్ బుధవారం ఉదయం కూలిపోయింది.. నేవీ పెట్రోలింగ్ క్రాప్ట్ ద్వారా వెంటనే సహాయక చర్యలు ప్రారంభించి, హెలికాప్టర్లోని ముగ్గురు సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకుని రావడం జరిగిందని నావికాదళం ఒక ప్రకటనలో తెలిపింది..ప్రమాదం జరిగేందుకు గల కారణాలను తెలుసుకొనేందుకు ఘటనపై విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు..ప్రమాదం జరిగిన ప్రదేశం సముద్ర తీరానికి దగ్గరగా ఉండడంతో తక్షణమే నౌకాదళ పెట్రోలింగ్ క్రాప్ట్ ద్వారా ముగ్గురు సిబ్బందిని సురక్షితంగా రక్షించడం జరిగిందని వెల్లడించారు.
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులు…
అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను…
అమరావతి: జార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (E.D) అధికారులు సోమవారం వరుస దాడులు చేశారు..ఈ…
అమరావతి: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. సోమవారం…
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
This website uses cookies.