అమరావతి: ఈజిప్ట్ రాజధాని కైరోలో పర్యటిస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్-సిసి తమ దేశ అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది నైల్ ప్రదానం చేశారు..అమెరికా పర్యటన ముగించుకున్న మోదీ శనివారం ఈజిప్ట్ వెళ్లిన విషయం విదితమే..ఈ సందర్భంగా ప్రధాని మోదీ,,ఈజిప్ట్ ప్రధాని మోస్తఫా మడ్బౌలీతో ధ్వైపాక్షిక చర్చలు జరిపారు..కైరోకి చేరుకున్న ప్రధాని మోదీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు..తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అతి పురాతన అల్-హకీమ్ మసీదును సందర్శించారు..ఈ మసీదు 11వ శతాబ్దం నాటిది.. దీన్ని 1979లో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.. హెలియోపొలిస్ కామన్వెల్త్ వార్ గ్రేవ్ సిమెట్రీలో స్మారకాన్ని సందర్శించారు..రెండో ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన భారత జవాన్లకు నివాళులు అర్పించారు..ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా-ఈజిప్ట్ పర్యటన నేటితో ముగియనుంది.
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.