అమరావతి: పులివెందుల నుంచి వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు,, మనం పులివెందుల వెళ్లి, గోదావరి సంస్కారాన్ని జగన్ రెడ్డికి నేర్పుదా అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు.అదివారం రాజోలు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమావేశంలో అయన మాట్లాడుతూ విజయం వెలుగులు రాజంపేట వరకు ప్రసరింపచేస్తామంటూ వ్యాఖ్యనించారు.. క్రిమినల్స్ రాజకీయాల్లో ఉంటే విలువలు పాటించే వారు లొంగిపోతారని అవేదన వ్యక్తం చేశారు.. వైసీపీ చేసేది కుల ప్రాతిపదిక రాజకీయాలు,, అలాంటి రాజకీయాల వల్లే రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందని మండిపడ్డారు.. ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలు ప్రజలకు సమాధానం ఇవ్వకుండా గోదారి దాటి వెళ్లిపోయారంటూ ఎద్దేవా చేశారు.. ప్రజలు ప్రశ్నిస్తుంటే కేసులు పెడుతున్నారు ఇదే పద్దతని ప్రశ్నించారు..జనసేన తరపున గెలిచి ప్లేటు ఫిరాయించిన రాపాక లాంటి ఎమ్మేల్యేను రీకాల్ చేసే హక్కు ప్రజలకుండాలని అభిప్రాయపడ్డారు..
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
This website uses cookies.