AMARAVATHI

కుప్పారాలో ఎన్ కౌంటర్,నాలుగురు ఉగ్రవాదులు హతం

అమరావతి: నార్త్ కాశ్మీర్ లోయ, కుప్వార పరిధిలోని మాచల్ సెక్టర్ పరిధిలోని కాలా అడవుల్లో పోలీసులు,,ఆర్మీ అధికారులు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్ లో నాలుగురు ఉగ్రవాదులు ఎన్ కౌంటర్ లో మరణించారు..కుప్వారా పరిధిలోని నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు ప్రయత్నిస్తున్నారన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు,, పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి..బలగాలను చూసిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడడంతో,భద్రత బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి..ఈ కాల్పుల్లో ముష్కరులు మరణించారు..ఉగ్రవాదులు కోసం పోలీసులు,,బలగాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నయని కాశ్మీరీ పోలీసు అధికారలు తెలిపారు.

Spread the love
venkat seelam

Recent Posts

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

25 mins ago

వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు నరేంద్రమోదీ

అమరావతి: ప్ర‌ధాని దామోదర్ దాస్ న‌రేంద్ర మోదీ వార‌ణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు..వార‌ణాసి జిల్లా…

6 hours ago

ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు-సీఈవో ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…

21 hours ago

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్-దాదాపు 75 శాతానికి పైగా పోలింగ్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…

21 hours ago

ఓటర్ల్లో పెరిగిన చైతన్యం-7 గంటలకే క్యూలైన్లు చేరుకున్న ఓటర్లు

3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…

1 day ago

ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై…

2 days ago

This website uses cookies.