అమరావతి: నార్త్ కాశ్మీర్ లోయ, కుప్వార పరిధిలోని మాచల్ సెక్టర్ పరిధిలోని కాలా అడవుల్లో పోలీసులు,,ఆర్మీ అధికారులు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్ లో నాలుగురు ఉగ్రవాదులు ఎన్ కౌంటర్ లో మరణించారు..కుప్వారా పరిధిలోని నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు ప్రయత్నిస్తున్నారన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు,, పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి..బలగాలను చూసిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడడంతో,భద్రత బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి..ఈ కాల్పుల్లో ముష్కరులు మరణించారు..ఉగ్రవాదులు కోసం పోలీసులు,,బలగాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నయని కాశ్మీరీ పోలీసు అధికారలు తెలిపారు.
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
This website uses cookies.