AMARAVATHI

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు విషయంలో మాజీమంత్రి నారాయణకు సుప్రీమ్ కోర్డులో ఉరట

అమరావతి: టీడీపీ మాజీ మంత్రి,నారాయణ విద్యాసంస్ధల అధిపతి పొంగూరు.నారాయణకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన కేసులో సుప్రీమ్ కోర్టులో ఉరట సోమవారం లభించింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి పలు అవకతవకలకు పాల్పపడ్డారంటూ,రాష్ట్ర ప్రభుత్వం నారాయణపై క్రిమినల్ కేసు నమోదు చేసింది.దింతో నారాయణ హైకోర్టులో ముందస్తూ ధరఖాస్తు చేసుకోవడంతో బెయిల్ లభించింది.హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్రప్రభుత్వం సుప్రీమ్ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది.సుప్రీమ్ కోర్టులో సోమవారం జరిగిన వాదనల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది రింగ్ రోడ్,అలైన్ మెంట్,భూసేకరణలో చట్ట విరుద్దంగా పలుసార్లు మార్పులు చేశారని సుప్రీమ్ దృష్టికి తీసుకుని వచ్చారు.విచారణ సంస్థలకు మాజీ మంత్రి సహాకరించడంలేదని,ఈ విషయం హైకోర్టు దృష్టికి తీసుకుని వెళ్లిన విన్పించుకోకుండా,ముందస్తూ స్టే ఇచ్చిందన్నారు. దర్యాప్తుకు సహకరించకపోతే, సంబంధిత హైకోర్టుకు వెళ్ళవచ్చుకదా అంటూ జస్టిస్.గవాయ్,జస్టిస్ నాగత్నం కూడిన ధర్మాసనం వ్యాఖ్యనించింది. ప్రతీకార రాజకీయల విషయాల్లోకి కోర్టులను లాగవద్దని హెచ్చరించింది.రాష్ట్రప్రభుత్వం వేసిన పిటీషన్ ను తొసిపుచ్చింది.

హైదరాబాద్: తెలంగాణలో MLAల కొనుగొలు వ్యవహరంలో ఆక్రమంగా కేసులు బనాయించారని, MLAల కొనుగొలు చేశారంటూ పోలీసులు,రాష్ట్ర ప్రభుత్వం కలసి,తమ నాయకులపై ఆక్రమ కేసులు పెట్టారంటూ,సుప్రీమ్ కోర్టుకు చేరుకుని వ్యవహారంలో,ఇరుపక్షలను ఉద్దేశించి,సుప్రీమ్ ధర్మాసనం,ఘాటుగా వ్యాఖ్యలు చేసింది.రాజకీయ కారణలతో,కోర్టులను ఇలాంటి వ్యవహారాల్లో లాగవద్దంటూ హెచ్చరించింది.

Spread the love
venkat seelam

Recent Posts

జార్ఖండ్‌ రాజధాని రాంచీలో ఈడీ దాడుల్లో బయటపడిన రూ.25 కోట్ల నగదు

అమరావతి: జార్ఖండ్‌ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (E.D) అధికారులు సోమవారం వరుస దాడులు చేశారు..ఈ…

18 mins ago

పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ను సజావుగా ఉపయోగించుకుంటున్న ఉద్యోగులు-కలెక్టర్

అమరావతి: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. సోమవారం…

35 mins ago

జగన్ పాలనలో రాష్ట్రం దొంగల రాజ్యం, దోపిడీల రాజ్యంగా మారిపోయింది-షర్మిలా

నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…

20 hours ago

ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరిని అంతం చేసేందుకే పొత్తూ-అమిత్ షా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా…

23 hours ago

డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిపై బదలీ వేటు

అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…

24 hours ago

ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ కు 8వ తేదీ వరకు ఓటింగ్‌కు అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్‌ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ…

1 day ago

This website uses cookies.