అమరావతి: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేపట్టిన ర్యాలీలో గుర్తు తెలియని వ్యక్తులు అయన ప్రయాణిస్తున్న కంటైనర్ పై కాల్పులు జరిపారు.ఈ ఘటనలో ఇమ్రాన్ ఖాన్ కుడి కాలికి బుల్లెట్ గాయాలు అయినట్లు జియోటీవీ పేర్కొంది. ఇమ్రాన్ తో పాటు మరో నలుగురికి గాయాలు అయినట్లు వెల్లడించింది. దీంతో వెంటనే ఆయన్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్,వాజిరాబాద్ నగరంలోని అల్లావాలా చౌక్ వద్ద, ఇమ్రాన్ ఖాన్ ప్రయాణిస్తున్నకంటైనర్-మౌంటెడ్-ట్రక్కుపై కాల్పులు జరిగాయి.దేశంలో ముందస్తు ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తూ ఇస్లామాబాద్ కు నిరసన ప్రదర్శనగా వెళ్తున్నారు.ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ సురక్షితంగా వున్నట్లు సమాచారం.
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…
అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
This website uses cookies.