తిరుపతి: తిరుమల కొండపైకి RTC ఎలక్ర్టిక్ బస్సు ను సోమవారం ఉదయం ప్రయోగాత్మకంగా నడిపారు..తిరుపతిలోని అలిపిరి డిపో నుంచి తిరుమల 2వ ఘాట్ నుంచి కొండపైకి చేరుకుంది.తరువాత తిరుమలలోనే ఎత్తయిన ప్రదేశమైన శ్రీవారి పాదాల వద్దకెళ్లి,, తిరిగి మొదటి ఘాట్ నుంచి అలిపిరి డిపోకు చేరుకుంది..అలాగే సాయంత్రం రెండవ సారి ఈ బస్సును నడిపించారు.. మొత్తం రెండు ట్రిప్పులను నడిపి పరీక్షించారు..ఈ క్రమంలో ఎత్తయిన ప్రదేశాల్లో..మలుపుల్లో బస్సు వేగం,ఇంజన్ లోడ్ పనితీరును అధ్యయనం చేశారు ..IIT ప్రొఫెసర్లు కూడా RTC ప్రమాణాల ప్రకారం బస్సు కండీషన్,,ఇతర సాంకేతిక పరమైన అంశాలనూ నిశితంగా పరిశీలించారు.రాబోయే వారం రోజుల్లో మరో పది బస్సులు తిరుపతికి చేరుకుంటాయని,, శ్రీవారి బ్రహ్మోత్సవాల్లోనే ఈ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తామని RTC అధికారులు తెలిపారు.. టికెట్ ధరను కమిటీ త్వరలోనే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు.
సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…
అమరావతి: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో కొన్ని సెంకడ్ల పాటు నియంత్రణ…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో ఉన్న వాటర్ ప్లాంట్లలో తాగునీటి శుద్ధి, వాటర్ ప్యాకెట్లు, వాటర్…
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
This website uses cookies.