అమరావతి: ఆర్దిక మాంద్యతో ఆహార వస్తువులు దొరకక పోవడంతో పలు ఇబ్బందులు పడుతున్న పాకిస్థాన్లో ఉగ్రవాదులు మాత్రం చేలరేగిపోతున్నారు..సోమవారం పెషావర్లోని ఓ మసీదు వద్ద జరిగిన పేలుడులో సుమారు 46 మంది మరణించగా మరో 100 మంది తీవ్రంగా గాయపడ్డారు..వీరిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని పోలీసులు పేర్కొన్నారు..హై సెక్యూరిటీ వున్న ఈ ప్రాంతంలోని మసీదులో ప్రార్థనల కోసం భారీ సంఖ్యలో ప్రజలు చేరుకున్న సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు తెలిపారు..పోలీసు అధికారి సికందర్ ఖాన్ మీడియాకు తెలిపారు.. మసీదు వద్ద జరిగిన పేలుడులో సుమారు 46 మంది మరణించారని,,100 తీవ్రంగా గాయపడ్డారని, వీరికి ఆసుపత్రులకు తరలించి, చికిత్స చేయిస్తున్నామని చెప్పారు..మసీదు భవనంలోని ఓ భాగం కుప్పకూలిపోయిందని, శిథిలాల క్రింద కొందరు చిక్కుకుని ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు..పోలీస్ చీఫ్ ముహమ్మద్ ఇజాజ్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ, ఈ మసీదు ఆఫ్ఘనిస్థాన్ సమీపంలో ఉందని,,ఈ ఘటనకు పాల్పపడిన వారి కోసం దర్యాప్తు బృందాలు విచారణ కొనసాగిస్తున్నయని వెల్లడించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ…
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
This website uses cookies.