నెల్లూరు: ఎర్రచందనం మొక్కలను పెంచిన తరువాత దుంగలను ఎగుమతి చేసేందుకు ఇప్పటి వరకు వున్న ఆంక్షలను తొలగిస్తున్నట్లు కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ కీలక ప్రకటన చేశారు..సంక్లిష్ట వాణిజ్య ప్రక్రియ సమీక్ష విబాగం నుంచి ఎర్ర చందనం తొలగించినట్లు స్పష్టం వెల్లడించారు..ఈ సందర్భంగా భూపేందర్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల స్విట్జర్లాండ్ లోని జెనీవాలో జరిగిన Convention on International Trade in Endangered Species of Wild Fauna and Flora (CITES) 77వ కన్వెన్షన్ లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు..2004 నుంచి భారత్ లో లభ్యమయ్యే ఎర్రచందనం సంక్లిష్ట వాణిజ్య ప్రక్రియ సమీక్ష కింద ఉండటంతో సాగు, ఎగుమతులపై నిషేధం విధించామన్నారు..సంక్లిష్ట వాణిజ్య ప్రక్రియనుంచి తొలగించడం వల్ల రైతులకు ఎర్రచందనం సాగుకు ప్రోత్సాహం లభిస్తుందని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.