హైదరాబాద్: అగస్టు 1వ తేదీ నుంచి తెలుగు సినిమా షూటింగులు నిలిపివేయాలని ఫిలిం చాంబర్ నిర్ణయం తీసుకుంది..తాజాగా జరిగిన ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ బాడీ మీటింగులో నిర్మాతలు అందరూ కలసి ఆగస్టు 1వ తేది నుంచి సినిమా షూటింగ్స్ నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నమని నిర్మాత దిల్ రాజు తెలిపారు..ప్రస్తుతం దాదాపు 30 సినిమాల షూటింగ్స్ రన్నింగ్ లో ఉన్నాయని,,రన్నింగ్ లో ఉన్న సినిమా షూటింగ్ లు కుడా జరగవన్నారు..అన్నీ సమస్యలను పరిష్కరించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నమన్నారు..మళ్లీ తిరిగి షూటింగ్ ఎప్పుడు ప్రారంభించేది 24 క్రాప్ట్స్ మాట్లాడిన తరువాత వెల్లడిస్తామని దిల్ రాజు తెలిపారు..
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…
This website uses cookies.