అమరావతి: జమ్మూ కాశ్మీర్లో గురువారం ఉదయం జరిగిన ఉగ్ర దాడిలో ఐదుగురు సైనికులు అమరులయ్యారు.. రాజౌరీలోని భింబేర్ గలీ-పూంచ్ సెక్టార్ మధ్య ఈ దుర్ఘటన చోటు చేసుకుంది..ఈ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తున్న నేపధ్యంలో తొలుత పిడుగుపాటు కారణంగా ప్రమాదం జరిగి వాహనంలో మంటలు చెలరేగి ఐదుగురు మరణించారని వార్తలు రాగా,,తరువాత ఉగ్రదాడి వల్లే ఇలా జరిగిందని అధికారులు ప్రకటించారు..49 రాష్ట్రీయ రైఫిల్స్ 13 సెక్టార్ రోమియో ఫోర్స్ కి చెందిన జవాన్లు, రాజౌరీ సెక్టార్ లో ఉగ్రవాద నిర్మూలన చర్యల్లో భాగంగా విధులు నిర్వర్తిస్తున్నారు.. గురువారం కొందరు గుర్తు తెలియని దుండగులు సైనికులు ప్రయాణిస్తున్న వాహనం పై ఒక్కసారిగా కాల్పులు జరపడంతో పాటు గ్రేడ్లు విసరడంతో వ్యాన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.. ఈ ప్రమాదం తీవ్రంగా గాయపడిన జవాన్ ను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు..దాడి జరిగిన ప్రదేశంలో ఉగ్రమూకల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు భారత సైన్యాఅధికారులు వెల్లడించారు.
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.