అమరావతి: ‘వారిస్ పంజాబ్ దే’ నేత,,ఖలిస్థానీ నాయకుడు అని చెప్పుకునే అమృత్పాల్ సింగ్, భార్య కిరణ్దీప్ కౌర్ లండన్ కు వెళ్లేందుకు ప్రయత్నించగా విమానాశ్రయంలో ను పంజాబ్ పోలీసులు అధికారులు అడ్డుకున్నారు..బ్రిటన్ విమానం ఎక్కేందుకు గురువారం ఆమె అమృత్సర్ లోని శ్రీ గురు రామ్ దాస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లారు..అప్పటికే అమెపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేయడంతో, ఇమిగ్రేషన్ అధికారులు ఈ విషయాన్ని గుర్తించారు.. వెంటనే కిరణ్దీప్ కౌర్ లండన్ కు వెళ్లెందుకు విమానశ్రయంకు వచ్చిన విషయం గురించి పంజాబ్ పోలీసులకు తెలియజేశారు..ఆమె ప్రయాణానికి పంజాబ్ పోలీసులు అనుమతి నిరాకరించడంతో పాటు కిరణ్దీప్ కౌర్ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం..ఖలీస్థాన్ వేర్పాటువాద ఉద్యమంలో “అమృత్పాల్ సింగ్”భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి..? అనే విషయాలపై కిరణ్దీప్ ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది..
కిరణ్దీప్ కౌర్ కు బ్రిటిష్ పౌరసత్వం వుంది..అమృత్పాల్ భార్య కిరణ్దీప్ కౌర్ లండన్ లో ఉంటూ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్లో క్రియాశీలక సభ్యురాలిగా ఉన్నారు..పరారీలో ఉన్న నిందితుల కుటుంబం, పరిచయస్తులను ప్రశ్నించే సెక్షన్ కింద ఇమ్మిగ్రేషన్ అధికారులు కిరణ్దీప్ కౌర్ను ముందు జాగ్రత్త చర్యగా అదుపులోకి తీసుకున్నారు..గత మార్చిలో అమృతపాల్ సింగ్ కార్యకలాపాలకు విదేశీ నిధులు సమకూర్చిన ఆరోపణలపై కిరణ్దీప్ కౌర్ను జల్లుపూర్ ఖేడా గ్రామంలో పోలీసులు ప్రశ్నించారు.
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
This website uses cookies.