అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు జనసేనపార్టీతో సమన్వయం కోసం ఐదుగురు సభ్యులతో టీడీపీ కమిటీని ఏర్పాటు చేసింది..
5 సభ్యుల టీడీపీ కమిటీ :- 1. కింజరాపు అచ్చెన్నాయుడు (తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు),, 2.యనమల రామకృష్ణుడు(టీడీపీ పొలిట్ బ్యరో సభ్యులు, శాసనమండలి ప్రతిపక్ష నేత),, 3.పయ్యావుల కేశవ్ (పీఏసీ ఛైర్మన్, ఎమ్మెల్యే),,4.పితాని సత్యనారాయణ (మాజీ మంత్రి),,5.తంగిరాల సౌమ్య (మాజీ ఎమ్మెల్యే)లు ఇరు పార్టీల సమన్వయం కోసం ఈ కమిటీ పని చేస్తుందని తెలుగుదేశం పార్టీ వెల్లడించింది.
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.