AMARAVATHIPOLITICS

జనసేనతో సమన్వయం కోసం 5 సభ్యుల టీడీపీ కమిటీ ఏర్పాటు

అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు జనసేనపార్టీతో సమన్వయం కోసం ఐదుగురు సభ్యులతో టీడీపీ కమిటీని ఏర్పాటు చేసింది..

5 సభ్యుల టీడీపీ కమిటీ :- 1. కింజరాపు అచ్చెన్నాయుడు (తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు),, 2.యనమల రామకృష్ణుడు(టీడీపీ పొలిట్ బ్యరో సభ్యులు, శాసనమండలి ప్రతిపక్ష నేత),, 3.పయ్యావుల కేశవ్ (పీఏసీ ఛైర్మన్, ఎమ్మెల్యే),,4.పితాని సత్యనారాయణ (మాజీ మంత్రి),,5.తంగిరాల సౌమ్య (మాజీ ఎమ్మెల్యే)లు ఇరు పార్టీల సమన్వయం కోసం ఈ కమిటీ పని చేస్తుందని తెలుగుదేశం పార్టీ వెల్లడించింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *