అమరావతిం డిసెంబర్ నాటికి నేను విశాఖకు షిఫ్ట్ అవబోతున్నాను, పరిపాలనా విభాగం అంతా ఇక్కడికే వస్తుందని,, ఇక్కడి నుంచే పాలన సాగుతుందని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు..సోమవారం సీఎం జగన్ విశాఖ పట్టణంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు..అలాగే ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని జగన్ ప్రారంభించారు..ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ హైదరాబాద్,, చెన్నై,, బెంగళూరు తరహాలో విశాఖ ఐటీ హబ్ గా మారబోతోందన్నారు.. 8 వర్సిటీలు, 4 మెడికల్ కాలేజీలు, 14 ఇంజినీరింగ్, 12 డిగ్రీ కాలేజీలు ఉన్నాయ,,,వీటి నుంచి ప్రతి సంవత్సరం 15 వేల ఇంజినీర్లను వైజాగ్ అందిస్తోంది’ అని చెప్పారు.
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.