2024లో అత్యధిక మెజారిటీతో గెలుస్తాం
నెల్లూరు: జగన్మోహన్రెడ్డి పుణ్యమా అని, పిల్లల భవిష్యత్ అంధకారంలో పోయిందని, రాష్టాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని టీడీపీ నెల్లూరుసిటీ అభ్యర్ది నారాయణ అన్నారు..గురువారం అయన జనసేన నేతలతో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి,,బీద రవిచంద్రలు ఆత్మీయ భేటీ అయ్యారు..నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో మనుక్రాంత్రెడ్డి, సుజయ్ బాబులను వారు మర్యాద పూర్వకంగా కలిశారు..అనంరంత నారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత ఐదేళ్లుగా రాష్టంలో అరాచక పాలన సాగుతుందని,,ప్రజలకు సుపరిపాలన ఇవ్వాలన్న మంచి ఉద్దేశంతోనే అందరం కలిశామని చెప్పారు..త్వరలో జరగబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.. ప్రభుత్వం వచ్చాక జనసైనికులకు ప్రతి ఒక్కరికి విలువలతోపాటు గౌరవం ఇస్తామని ఆ బాధ్యతను తీసుకుంటానని వారికి నారాయణ హామీ ఇచ్చారు..మనుక్రాంత్ రెడ్డి మాట్లాడుతూ త్వరంలో జరిగే ఎన్నికల్లో ఎంపీగా వేమిరెడ్డిని, ఎమ్మెల్యేగా నారాయణని భారీ మెజారిటీ గెలిపించుకునేందుకు ప్రతీ ఒక్కరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.