అమరావతి: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటి వరకు అతి తెలివితేటలు చూపించి పిల్ల మొగ్గలు వేస్తూన్న కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో ఢిల్లీ గురువారం ఎదురుదెబ్బ తగిలింది..అరవింద్ కేజ్రీవాల్కు అరెస్ట్ నుంచి ఉపశమనానికి మధ్యంతర రక్షణను ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది..ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తనను అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశాలివ్వాలని కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.. కేజ్రీవాల్ను అరెస్ట్ చేస్తామా ? లేదా అన్న విషయాలు ఇప్పుడు తాము స్పష్టం చేయాలేమని కోర్టుకు, ఈడీ తెలిపింది..కేజ్రీవాల్ విచారణకు సహకరించాలని ఈడీ అధికారులు అన్నారు.. కేజ్రీవాల్ పిటిషన్పై ఏప్రిల్ 22 లోపు సమాధానం ఇవ్వాలని ఈడీకి హైకోర్టు సూచించింది..
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.