అమరావతి: దేశంలోని 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ అందించే పథకాన్ని మరో 5 సంవత్సరాల పాటు పొడిగించేందుకు బీజేపీ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు..శనివారం ఛత్తీస్ గఢ్ లోని దుర్గ్ లో జరిగిన ఒక ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ మోసం తప్ప పేదలకు కాంగ్రెస్ ఎప్పుడూ ఏమీ ఇవ్వలేదని మండిపడ్డారు..కాంగ్రెస్ ఎప్పుడూ పేదలు పేదరికంలో వుండేలా చూసిందని,, పేదలు అర్ధికంగా అభివృద్ది చెందడం వారికి ఇష్టం లేదన్నారు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం కాంగ్రెస్ నాయకులు,,పేదల హక్కులను,వారి కష్టాన్ని దోచుకుని తిని తమ ఖజానాను నింపుకున్నారంటూ మండిపడ్డారు..2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత పేదల సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు..పేదరికాన్ని నిర్మూలించగలమని విశ్వాసం కలిగించామన్నారు.. బీజేపీ అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో 13.5 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని అన్నారు.. పేదరికం నుంచి బయటపడిన ప్రజలే నేడు మోదీకి కోట్లాది దీవెనలు ఇస్తున్నారని తెలిపారు..
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
This website uses cookies.