నెల్లూరు: కార్తీక మాసం సందర్బంగా నెల్లూరు రూరల్ ప్రాంతంలోని ఇరుకళపరమేశ్వరీ దేవాస్థానం వద్ద వున్న గణేష్ ఘాట్,మహా కార్తీక దీపోత్సవం కార్యక్రమంతో వేల సంఖ్యలో భక్తులతో పూర్ణమైంది.సోమవారం సాయంత్రం ప్రారంభంమైన మహా కార్తీక దీపోత్సవం కార్యక్రమం వేకువజాము వరకు సాగింది.కార్యక్రమంను ఉద్దేశించి రూరల్ ఎమ్మేల్యే కోటంరెడ్డి. శ్రీధర్ రెడ్డి,ముఖ్య అతిధి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగించారు.ప్రవచన కర్తలు గరికపాటి.నరసింహరావు, పరిపూర్ణనందలు భక్తులకు కార్తీక మాసం యొక్క విశిష్టత గురించి ప్రభోధించారు.వివిధ సంస్కృతిక కార్యక్రమాలు,గంగహారతి కార్యక్రమం అంగరంగవైభవంగా జరిగింది.నెల్లూరుజిల్లా చరిత్రలో ఈ స్థాయిలో స్వర్ణాల చెరువు వద్ద ఇలాంటి కార్యక్రమం జరగడం తొలిసారి.ఇందుకు నిర్వహకులను అభినందిచాల్సిందే..
అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను…
అమరావతి: జార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (E.D) అధికారులు సోమవారం వరుస దాడులు చేశారు..ఈ…
అమరావతి: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. సోమవారం…
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…
This website uses cookies.