అమరావతి: ఉత్తర్ ప్రదేశ్ లోని లక్నో ఎస్పీ,ఎస్టీలో విచారణకు గ్యాంగ్ స్టర్ సంజీవ్ మహేశ్వరీ జీవా హాజరు కాగా కోర్టు వెలుపల జీవాపై అతి దగ్గర నుంచి దుండగులు కాల్పులు జరగడంతో,,సంఘటన స్థలంలోనే అతను మరణించాడు..సంజీవ్ పై కాల్పులు జరిపిన దుండగుడు లాయర్ వేషంలో ఉన్నట్టు సమాచారం..( సంజీవ్ మహేశ్వరీ జీవా ఓ ఆసుపత్రిలో కాంపౌండర్ గా జీవితం ఆరంభించాడు..మాఫీయా నాయకులతో ఏర్పాడిన పరిచయాలతో అండర్ వరల్డ్ లో సభ్యుడిగా మారాడు..బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ హత్యలో ముఖ్తార్ అన్సారీతో పాటు సంజీవ్ జీవా కూడా నిందితుడిగా ఉన్నారు..బీజేపీ నేత బ్రహ్మదత్ ద్వివేది హత్య కేసులో నిందింతుడిగా ఉన్న జివాను విచారణ నిమిత్తం పోలీసులు బుధశారం లక్నో కోర్టుకు తీసుకువచ్చారు..ఈ సమయంలోనే ఈ కాల్పుల సంఘటన చోటుచేసుకుంది..కాల్పుల్లో ఓ యువతి కూడా గాయపడింది..ఈ గ్యాంగ్ స్టర్ సంజీవ్పై గతంలో పలు క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి..
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
This website uses cookies.