AMARAVATHI

మరో 24 గంటల్లో కేరళ తీరాన్ని తాకనున్నాన నైరుతి రుతుపవనాలు-ఐఎండీ

అమరావతి: నేటితో రోహిహి కారై ముగిసింది..రేపటి నుంచి మృగశిర కార్తె మొదలు అవుతుంది.. రోహిణి కారై 13 రోజుల పాటు ప్రజలకు మండెఎండల రూపంలో నరకం చూపించింది….ఈ నేపధ్యంలో వాతావరణ శాఖ మరో 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని ప్రకటించింది..ఆటు పిమ్మట క్రమంగా అన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించనున్నయని తెలిపింది..ప్రస్తుతం అరేబియా సముద్రంలో తీవ్ర తుఫానుగా మారిన బిపార్జోయ్ వల్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది..2023 జూన్ 4న రుతుపవనాలు దేశంలో ప్రవేశిస్తాయని మే నెలలో ఐఎండీ అంచనా వేసింది..

ఐఎండీ  విడుదల చేసిన బుల్లెటన్ సారాంశం……” దక్షిణ అరేబియా సముద్రం మీదుగా గాలులు వీస్తున్నాయి.. అవి క్రమంగా బలపడుతున్నాయి…ఇదే సమయంలో ఆగ్నేయ అరేబియా సముద్ర ప్రాంతంలో ఆకాశం మేఘావృతమై ఉంది…ఇవన్నీ రుతుపవనాల రాకకు అనుకూలిస్తాయి…మరో ఒకటి రెండు రోజుల్లో రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉంది ” అని పేర్కొంది..

కేరళ,,తమిళనాడు,,లక్షదీప్,,కర్ణాటక,,ఆంధ్రప్రదేశ్‌లో ఉరుములు, మెరుపులు,ఈదురు గాలులతో తేలికపాటి నుంచి మోస్తరుగా చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.

Spread the love
venkat seelam

Recent Posts

అవ‌స‌ర‌మైనంత కాలం రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగించాల్సిందే- మోహన్ భగవత్

అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…

9 hours ago

కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్

నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…

9 hours ago

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

1 day ago

ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో చరిత్ర లిఖించిన భారతీయ ఆర్చర్లు

అమరావతి: ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…

1 day ago

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…

2 days ago

పించన్లు ,ఇంటింటికి వెళ్లి ఇవ్వండి లేదంటే అకౌంట్ కు బదలీ చేయండి-ఈ.సీ

=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…

2 days ago

This website uses cookies.