అమరావతి: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ను విడుదల అయింది.ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 5వ తేదీన విడుదల చేస్తామని చీఫ్ ఎలక్షన్ కమీషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. గురువారం అయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రెండు విడతల్లో గుజరాత్ ఎలక్షన్స్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. డిసెంబర్ 1,5 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయని, 8వ తేదీన ఫలితాలు వెల్లడిస్తామని ప్రకటించారు.
రెండు విడతల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు:- మొదటి దశఎన్నిక: డిసెంబర్ 1న,,,రెండవ దశ ఎన్నిక : డిసెంబర్ 5,,,డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు..
మొత్తం నియోజకవర్గాలు: 182,,,జనరల్ స్థానాలు: 142,,,ఎస్సీ రిజర్వ్డ్: 13,,,ఎస్టీ రిజర్వ్డ్: 27..
మొత్తం పోలింగ్ స్టేషన్లు: 51,782,,,మొత్తం ఓటర్లు: 4.90 కోట్లు,,,పురుషులు: 2.53 కోట్లు,,,స్త్రీలు: 2.37 కోట్లు,,,ట్రాన్స్ జెండర్స్: 1,417..
ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి 18-02-2023తో ముగుస్తుంది..2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 99,,కాంగ్రెస్ 77 స్థానాలను దక్కించుకున్నాయి.
సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…
అమరావతి: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో కొన్ని సెంకడ్ల పాటు నియంత్రణ…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో ఉన్న వాటర్ ప్లాంట్లలో తాగునీటి శుద్ధి, వాటర్ ప్యాకెట్లు, వాటర్…
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
This website uses cookies.