తిరుపతి: తిరుమలలో శుక్రవారం వడగండ్ల వాన కురిసింది..ఉదయం నుంచి మద్యాహ్నం వరకు ఎండ వేడి దెబ్బకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న భక్తులకు మద్యాహ్నం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వాడగండ్లవాన రూపంలో ఉఫశమనం కలిగింది..ఉరుములు మెరుపులతో కూడిన భారీ వడగండ్ల వర్షం కురువడంతో శ్రీవారి దర్శనానికి వెళ్లె భక్తులతో పాటు దర్శనానంతరం ఆలయం వెలుపలికి చేరుకున్నభక్తులు కొద్దిగా ఇబ్బందులు పడ్డారు..వర్షం కారణంగా షాపింగ్ కాంప్లెక్స్,, లోతట్టు ప్రాంతాలలో వర్షపు నీరు చేరింది..వర్షం కారణంగా మొదటి,,రెండవ ఘాట్ రోడ్లలో అక్కడక్కడ కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉందని, దీంతో ద్విచక్ర వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని టీటీడీ భద్రతా సిబ్బంది సూచనలు చేశారు.
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
This website uses cookies.