అమరావతి: కాపుల రిజర్వేషన్స్ కోసం అమరావణ నిరాహార దీక్ష చేస్తున్న మాజీ ఎం.పి హరిరామజోగయ్యతో జనసేనాని పవన్ కళ్యాణ్ ఫోన్ లో మాట్లాడడంతో అయన కాపు జెఏసి సౌత్ ఇండియా కన్వీనర్ దాసరి.రాము అందిచిన నిమ్మరసం త్రాగి దీక్ష విరమించారు.వయస్సు,ఆరోగ్యం దృష్ట్యా దీక్ష విరమించాలిని కోరినట్లు పవన్ తెలిపారు.బలమైన పోరాటాలు చేయగల సమర్గులు,అనుకున్నది సాధించే పట్టుదల వున్న వ్యక్తి,లక్ష్యం సాధించాలి అంటే ముందుగా మీరు ఆరోగ్యం వుండాలని కోరినట్లు పేర్కొన్నారు..కాపు రిజర్వేషన్లపై ఈ పద్దతిలో కాకుండా చట్టం ద్వారా పోరాటం చేయాలని కోరారు.
హరిరామజోగయ్య:- పవన్ కళ్యాణ్ నాకు దీక్ష విరమించాలని సలహా ఇచ్చారు.వారి సలహా మేరకు నేను దీక్ష విరమిస్తున్నాను అని,,రిజర్వేషన్లపై హైకోర్టులో పోరాడుతాను అని జోగయ్య తెలిపారు.
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులు…
అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను…
అమరావతి: జార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (E.D) అధికారులు సోమవారం వరుస దాడులు చేశారు..ఈ…
అమరావతి: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. సోమవారం…
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
This website uses cookies.