అమరావతి: దేశంలోకి సముద్ర మార్గం ద్వారా డ్రగ్స్ ను స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించిన కొంత మంది విదేశీ వ్యక్లులను Indian coast guard (ICG) సిబ్బంది అరెస్ట్ చేశారు..డ్రగ్స్ రవాణా గురించి గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సమాచారం ఇచ్చిందని రక్షణశాఖ ప్రజా సమాచార విభాగం ఓ ప్రకటనలో తెలిపింది..ఇరాన్ కు ఐదుగురు వ్యక్తులు అరేబియా సముద్రం మీదుగా గుజరాత్ లోని కచ్ జిల్లా, ఓఖా సముద్ర తీరం నుంచి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుబడ్డారు..స్మగ్లర్స్ ను బోటు ఆపాలని కోస్ట్ గార్డ్స్ హెచ్చరించినప్పటికీ, వారు వినకుండా అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారని,,అయితే కోస్ట్ గార్డ్స్ వారిని వెంబడించి అడ్డుకోవడం జరిగిందన్నారు.. బోటులో 61 కేజీల హెరాయిన్ వీరు స్మగ్లింగ్ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు..దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.425 కోట్లు ఉంటుందని చెప్పారు..స్మగ్లర్స్ ను అరెస్ట్ చేసేందుకు రెండు ఫాస్ట్ పెట్రోల్ క్లాస్ బోట్లను రంగంలోకి దించడంతో,స్మగ్లర్ దొరికిపోయారని తెలిపారు..అరేబియా సముద్రంలో అనుమానస్పదంగా కనిపించే పడవలపై కోస్ట్ గార్డ్స్ విభాగం ప్రత్యేక నిఘా పెట్టినట్టు వెల్లడించారు.
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
This website uses cookies.