నెల్లూరు: రూరల్ ఎమ్మేల్యే సమాజంకు పట్టిన చెదల లాంటి వాడని,,అతని వల్ల ప్రజలకు ఎలాంటి న్యాయం జరగదని నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అజీజ్ అన్నారు..నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు..ఈ సందర్బంలో అయన మాట్లాడుతూ కుటుంబ పాలన సాగుతుందని చెప్పిన శ్రీధర్ రెడ్డి, తన తమ్ముడిని ఎమ్మెల్యేగా ఎలా పరిచయం చేశారంటూ ప్రశ్నించారు..పెద్ద రెడ్ల కుటుంబ పాలన కొనసాగుతుందని శ్రీధర్ రెడ్డి చెబుతున్నారని, వారు కొద్దో గొప్పో మంచి పనులు చేశారు కాబట్టి వారి వారసత్వం కొనసాగుతుందని అన్నారు..శ్రీధర్ రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి తనకు అన్యాయం జరిగిందని ముసలి కన్నీరు కారుస్తున్నారని ఎధ్దేవా చేశారు..మానవత్వం లేని వ్యక్తుల్లో రూరల్ ఎమ్మేల్యే శ్రీధర్ రెడ్డి నెంబర్ వన్ అంటూ విరుచుకు పడ్డారు..
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…
అమరావతి: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్లోని అమేథి, రాయ్బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులపై కొనసాగుతున్న…
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
This website uses cookies.