నెల్లూరు: సమాజంలోని ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వస్తున్న జర్నలిస్టులకు వున్న సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానాని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి.గోవర్దన్ రెడ్డి చెప్పారు..గురువారం స్థానిక రెడ్ క్రాస్ కార్యలయంలో APUWJ (ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు) ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని జర్నలిస్టులు ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన సందర్బంలో మంత్రి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి,,నెల్లూరు జిల్లా ప్రింట్ మీడియా అధ్యక్షడు వెంకటేశ్వర్లు,,ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షడు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.