అమరావతి: మీరు నాకు సంపూర్ణ అధికారం ఇస్తే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తాను,,శ్రీపాద శ్రీవల్లభుడి సాక్షిగా చెపుతున్నా ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాను అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు..శుక్రవారం పిఠాపురంలో నిర్వహించిన రోడ్ షోలో ప్రసంగిస్తూ నాకు అధికార పీఠం ఇవ్వండని నేను అర్థిస్తున్నా…నాకు ఎలాంటి భయాల్లేవు…ముఖ్యమంత్రిని సైతం ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నాను…పిచ్చివాగుడు వాగితే…ఇళ్ళలో నుంచి లాక్కొచ్చి కొడతా…జనసేన ప్రభుత్వం ఏర్పడితే గూండా కొడుకులకు నరకం చూపిస్తా… శ్రీపాద శ్రీవల్లభుడి సాక్షిగా…దత్తాత్రేయుడి సాక్షిగా కోరుతున్నా…నాకు ఒక్కసారి అధికారం ఇవ్వండి అంటూ విజ్ఞప్తి చేశారు..‘ఆ భగవంతుడికి తప్ప ఎవ్వరికీ భయపడను…దోపిడీ చేసేవాళ్లు మనల్ని పాలిస్తుంటే చిరాకు వస్తొంది… పాపం పసివాడు…నోట్లో వేలుబెడితే కొరకలేడు…బాబాయిని చంపి నెత్తురు తుడుచుకొని…నోట్లో వేలుబెట్టుకొని కూర్చున్నాడు…నేరచరిత్ర ఉన్నవాడిని ఎన్నుకుంటే తుపాకులే తీస్తాడు…నేను బతికున్నంత కాలం నేరచరిత ఉన్నవాడు గద్దెనెక్కడానికి వీల్లేదు… ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే మన కులపోడా అనికాదు…మనకు సరైన నాయకుడా కాదా అనేది చూడాలి…అంటూ వైసీపీ ప్రభుత్వ పాలనపై పవన్ కల్యాణ్ తనదైన శైలిలో ఘాటు విమర్శలు చేశారు.
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.