తిరుపతి తన 4వ,5వ ఉమ్మడి కాన్వొకేషన్..
తిరుపతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి తన 4వ మరియు 5వ ఉమ్మడి స్నాతకోత్సవ వేడుకలను 22 ఫిబ్రవరి 2024న ఏర్పేడులోని శాశ్వత క్యాంపస్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, వర్చువల్ విధానంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఈరోజు గ్రాడ్యుయేట్ అవుతున్న రెండు బ్యాచ్ల విద్యార్థులందరికీ నా హృదయపూర్వక అభినందనలు..ఐఐటీ గ్రాడ్యుయేట్లు మన దేశంతో పాటు విదేశాలలో అనేక స్టార్టప్లకు నాంది పలుకుతున్నాయన్నారు.. మొత్తం 355 బి. టెక్ డిగ్రీలు, 106 ఎం. టెక్ డిగ్రీలు, 02 డ్యూయల్ డిగ్రీలు (బి. టెక్ + ఎం. టెక్), 74 ఎం.ఎస్సీ. డిగ్రీలు, 17 M. S. (పరిశోధన ద్వారా) డిగ్రీలు మరియు ఇన్స్టిట్యూట్ నుండి 21 PhD డిగ్రీలు ప్రదానం చేయబడ్డాయి..
మిస్టర్ సౌమిత్రో B.Tech ప్రోగ్రామ్లో అత్యుత్తమ అకడమిక్ పనితీరు 2022 B.Tech గ్రాడ్యుయేండ్లందరిలో అత్యుత్తమ విద్యా పనితీరుకు రాష్ట్రపతి బంగారు పతకాన్ని అందుకున్నారు. ప్రభాత్ రెడ్డి లంకిరెడ్డి 2022 B.Tech గ్రాడ్యుయేండ్లందరిలో పాఠ్యాంశాలు, పాఠ్యేతర కార్యకలాపాలలో ఆల్ రౌండ్ ప్రదర్శనకు గవర్నర్ బహుమతిని అందుకున్నారు.అలాగే మిస్టర్ నోబుల్ సాజి మాథ్యూస్ 2023 B.Tech గ్రాడ్యుయేండ్లందరిలో పాఠ్యాంశాలు,పాఠ్యేతర కార్యకలాపాలలో ఆల్ రౌండ్ ప్రదర్శనకు గవర్నర్ బహుమతిని పొందారు. 2023 B.Tech గ్రాడ్యుయేండ్లందరిలో అత్యుత్తమ విద్యా పనితీరు కోసం శ్రీమతి దేబేషీ దాస్కు రాష్ట్రపతి గోల్డ్ మెడల్ లభించింది.. యూజీ, పీజీ ప్రోగ్రామ్స్లో టాపర్లకు కూడా బహుమతులు అందజేశారు.
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.