అమరావతి: ప్రజల నుంచి అందే స్పందన అర్జీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో పరిష్కరించాలని నెల్లూరు,,తిరుపతి,కర్నూలు జిల్లాల కలెక్టర్స్ K.V.N చక్రధర్ బాబు,K.వెంకటరమణారెడ్డి,,K.కోటేశ్వరరావులు అధికారులను ఆదేశించారు. నెల్లూరు నగరంలోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో చక్రధర్ బాబు,, తిరుపతి కలెక్టరేట్ లో వెంకట రమణారెడ్డి,,కర్నూలు కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో కోటేశ్వరరావులు వివిధ ప్రాంతాల ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.నెల్లూరులో సంయుక్త కలెక్టర్ ఆర్.కూర్మానాద్, డిఆర్ఓ శ్రీమతి వెంకటనారాయణమ్మ,,తిరుపతిలో డిఆర్ఓ యం.శ్రీనివాసరావు,,కర్నూలులో జాయింట్ కలెక్టర్ ఎస్.రామ సుందర్ రెడ్డితో కలసి ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ…
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
This website uses cookies.