నెల్లూరు: ప్రక్క రాష్ట్రాల ప్రజలు, మీ రాష్ట్రానికి రాజధాని ఎక్కడా అంటు ఎద్దేవా చేస్తున్నరని,ఇలాంటి దుస్థితి నెలకొనడానికి ప్రాంతీయపార్టీల ప్రభుత్వలే కారణం అంటు బీజెపీ రాష్ట్ర ఉపాధ్యక్షడు చంద్రమౌళి మండిపడ్డారు.సోమవారం నెల్లూరు నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశపాలన ఎండకడుతూ,బీజెపీ ప్రజాపోరు యాత్రను ప్రారంభమైందని అయన చెప్పారు.నగరంలోని ట్రంక్ రోడ్డు శివాజీ సెంటర్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో నెల్లూరు పా.మె.ని.వర్గం అధ్యక్షడు భరత్ కుమార్,,బీజెపీ రాష్ట్ర ఉపాధ్యక్షడు సురేంద్రరెడ్డి,సురేష్ రెడ్డి,మహిళ నేతలు,తదితరులు పాల్గొన్నారు.
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…
అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
This website uses cookies.