AMARAVATHI

రాబోయే నాలుగైదు రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరే అవకాశం-వాతావరణ శాఖ

అమరావతి: రాష్ట్రంలో ఉష్ణోగ్రతల తీవ్రత అంతకంతకూ పెరుగుతూ వస్తోంది..కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది..అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది..ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం తీవ్ర వాయుగుండంగా మారింది..ఇది క్రమంగా మరింత బలపడి ఆగ్నేయ దిశగా కదులుతూ బంగ్లాదేశ్ మయన్మార్ వైపు పయనిస్తుందని అంచనా వేసింది..ఈనెల 14వ తేదీ మధ్యాహ్నం నాటికి బంగ్లాదేశ్, మయన్మార్ తీరాలు మధ్యలో తుఫాన్ తీరం తీరాన్ని దాటే ఉందని వాతావరణ శాఖాధికారులు అంచనా వేస్తున్నారు..తుఫాన్ తుఫాన్ తీరం దాటే సమయంలో కోస్తాంధ్ర,,రాయలసీమ జిల్లాలపై ఉన్న తేమ గాలులను,, తీవ్ర వాయుగుండం లాగిస్తున్న నేపథ్యంలో వాయు భారత్ నుంచి ఉష్ణగాలులు ఈ ప్రాంతాలను ప్రభావితం చేస్తున్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు..వాయు ప్రాంతమైన రాజస్థాన్,గుజరాత్, తెలంగాణ మీదుగా రాష్ట్రానికి ఉష్ణ గాలులు వీస్తున్నాయని తెలిపింది..వేడిగాలులు ప్రభావంతో రాగల నాలుగైదు రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయికి చేరి అవకాశం ఉందని స్పష్టం చేసింది..కోస్తాంధ్ర జిల్లాల్లో గరిష్ఠంగా 46 డిగ్రీలకు ఉష్ణోగ్రత చేరే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు..ఈ నెల 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు కోస్తాంధ్ర జిల్లాలు,,రాయలసీమలో 41 నుంచి 46 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు ఉన్నట్లు స్పష్టం చేస్తున్నారు..రాయలసీమ, కోస్తాంధ్రా జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

Spread the love
venkat seelam

Recent Posts

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

37 mins ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

4 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

4 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

6 hours ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

1 day ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

1 day ago

This website uses cookies.