అమరావతి: మహారాష్ట్రలో శివసేన సంక్షోభంపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.. చీఫ్ విప్ నియామకంపై అప్పటి మహారాష్ట్ర గవర్నర్,, స్పీకర్ల నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపడుతూ,ఉద్దవ్థాక్రే విశ్వాస పరీక్షను ఎదుర్కోలేదని, అందుకే ఆయన్ను తిరిగి ముఖ్యమంత్రిగా నియమించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది..అలాగే షిండే వర్గానికి చెందిన ఎమ్మల్యేలపై అనర్హత వేటు విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేదని, ఈవిషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది..సుప్రీంకోర్టు తీర్పుతో సీఎం షిండేకు ఊరట లభించింది..సుప్రీంకోర్టు తీర్పుతో మహారాష్ట్రలో షిండే ప్రభుత్వంకు ఎలాంటి ఢోకా లేదు..ఇదే సమయలో ఉద్దవ్ ఠాక్రే వర్గానికి ఈ తీర్పు ఎదురుదెబ్బగానే భావించాలి..రాజకీయ సంక్షోభం సమయంలో స్పీకర్ ఎలాంటి పాత్రను నిర్వహించాలన్న విషయంపై సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం నిర్ణయం తీసుకోనున్నది.
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
This website uses cookies.