అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మంత్రి ఒకరోజు రాజస్థాన్ పర్యటనలో బాగంగా రాజ్సమంద్ జిల్లాలోని నాథ్ద్వారాలోని శ్రీనాథ్జీ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు..శ్రీనాథ్జీ ఆలయం హిందువుల విశ్వాసానికి కేంద్రం..మొఘల్ కాలంలో ఔరంగజేబు, హిందూ దేవాలయాలు, విగ్రహాలను ఏ స్థాయిలో ధ్వంసం చేశాడో అనేందుకు ఈ ఆలయంలోని శ్రీనాథ్జీ విగ్రహం సాక్షిగా నిలుస్తుంది.. ప్రస్తుతం కృష్ణుడు శ్రీనాథ్జీ ఆలయంలో చిన్ని కృష్ణుడి రూపంలో దర్శనమిస్తుంటాడు..తొలుత ప్రధాని నరేంద్ర మోదీ శ్రీనాథ్జీ ఆలయంలోని రాజ్భోగ్ బల్లను దర్శించుకున్నారు..అనతంతరం ప్రధాని మోదీ రోడ్షో నిర్వహించి, దామోదర్ స్టేడియంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
This website uses cookies.