అమరావతి: కామన్వెల్త్ గేమ్స్ లో వెయిట్ లిప్టింగ్ 67 కేజీల విభాగంలో జెరెమీ లాల్రిన్నుంగా(19) స్నాచ్లో 140 కేజీలు,, క్లీన్ అండ్ జెర్క్ లో 180 కేజీలు ఎత్తి మొత్తంగా 300 కేజీలతో స్వర్ణం గెలుచుకోవడమే కాకుండా తన సరికొత్త రికార్డును నెలకొల్పొడు..వెయిట్లిఫ్టింగ్లో భారత్కు ఇది రెండో స్వర్ణ పతకం కాగా మొత్తంగా ఇప్పటి వరకు 5వ పతకం..మహిళల విభాగంలో మణిపురి క్వీన్ మీరాబాయి చాను 49 కేజీల విభాగంలో శనివారం భారత్కు తొలి పసిడి పతకం అందించింది..రెండోరోజైన శనివారం భారత ఏకంగా నాలుగు పతకాలను తన ఖాతాలో వేసుకుంది..భారత లిఫ్టర్లు సంకేత్ సర్గర్, బింద్యారాణి దేవిరజత పతకాలు సాధించగా, గురురాజ పుజారి కాంస్యంతో మెరిశాడు. దీంతో కామన్వెల్త్లో భారత్ ఇప్పటి వరకు సాధించిన పతకాల సంఖ్య ఐదుకు పెరిగింది..పతకాల పట్టికలో భారత్ 8వ స్థానంలో ఉండగా,, 13 స్వర్ణాలు సహా 32 పతకాలతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది.
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
This website uses cookies.