అమరావతి: పోటీ పరీక్షల్లో చోటు చేసుకుంటున్న అక్రమాల పట్ల కఠినంగా వ్యవహారించేందుకు కేంద్ర ప్రభుత్వం సోమవారం ఒక కొత్త బిల్లును తీసుకుని వచ్చింది..మాల్ ప్రాక్టీస్ కి పాల్పడే అక్రమార్కులను అడ్డుకోవడం కోసం, పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (Prevention of Undefinable Means) బిల్లును కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ లోక్ సభలో ప్రవేశపెట్టారు.. ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు ప్రకారం, ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై పరీక్ష పత్రాలను లీక్ చేసిన వారికి లేదా జవాబు పత్రాలను తారుమారు చేసిన వారికి మాత్రమే 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.1 కోటి జరిమానా విధించబడుతుంది..ఈ బిల్లు కింద నేరాలన్ని నాన్-బెయిలబుల్, నాన్-కాంపౌండ్. ఆఫెన్స్ క్రింద పోలీసులకు వారెంట్ లేకుండానే అనుమానుతుల్ని అరెస్ట్ చేయొచ్చు..నిందితుడికి బెయిల్ కు అర్హత ఉండదు.. ఆరోపణలు రాజీ ద్వారా పరిష్కరించేందుకు అవకాశం వుండదు.. రాజస్థాన్, హరియాణా, గుజరాత్, బిహార్ వంటి రాష్ట్రాల్లో ప్రశ్నాపత్రాలు లీకేజీల కారణంగా పోటీ పరీక్షలు వాయిదా పడుతున్న సమయంలో కేంద్రం ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది.
ఏ పరీక్షలు ఈ కొత్త బిల్లు పరిధిలోకి వస్తాయి అంటే:- 1- యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్,,2- స్టాఫ్ సెలక్షన్ కమీషన్,,3- రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డులు,,4- ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్,,5- నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ,తదితర పరీక్షలు.
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
This website uses cookies.