AMARAVATHI

ఇస్రో శాస్త్రవేత్త వలర్మతి మృతి

అమరావతి: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)లో సైటింస్ట్ గా పని చేస్తున్న N.వలర్మతి (64)శనివారం గుండెపోటుతో మరణించారు.. శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగాలకు సంబంధించి కౌంట్ డౌన్ లపై తన స్వరం వినిపించిన వలర్మతి ఇక లేరు..తమిళనాడులోని అరియలూర్ కు చెందిన వలర్మతి చంద్రయాన్-3 మిషన్ ప్రయోగంలో తన అద్వితీయ స్వరంతో ప్రకటనలు చేసిన ఆమె..శాస్త్రవేత్తగా ఎన్నో సేవాలు అందించారు..వలర్మతి మృతి పట్ల ఇస్రో మాజీ శాస్త్రవేత్త డాక్టర్ పివి వెంకటకృష్ణ సంతాపం తెలిపారు..శ్రీహరికోట నుంచి ఇస్రో భవిష్యత్తు మిషన్ల కౌంట్ డౌన్ లో ఇకపై వలర్మతి స్వరం వినిపించదన్నారు.. చంద్రయాన్-3 ఆమె చివరి కౌంట్ డౌన్ అని గుర్తు చేసుకున్నారు.. వలర్మతి మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు.

Spread the love
venkat seelam

Recent Posts

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

2 hours ago

బుద్ది మార్చుకోని ప‌శ్చిమ దేశాలు-ఎన్నికల నిర్వహణపై మనకు పాఠలా-జయశంకర్

అమరావతి: భార‌త్‌లో జ‌రుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌పై ఇటీవ‌ల అమెరికా,, కెన‌డా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై విదేశాంగ మంత్రి…

2 hours ago

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

6 hours ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

20 hours ago

వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు నరేంద్రమోదీ

అమరావతి: ప్ర‌ధాని దామోదర్ దాస్ న‌రేంద్ర మోదీ వార‌ణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు..వార‌ణాసి జిల్లా…

1 day ago

ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు-సీఈవో ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…

2 days ago

This website uses cookies.