తిరుపతి: పరుశురామ్ క్షేత్రంగా వెలసి వున్న గుడిమల్లం దేవాలయంలో నవపాషాణలతో పురుషాంగ ఆకారంలో భూమి మీద వెలసిన తొలి స్వయంభూ శివలింగం అని ఇతిహసలు పేర్కొంటున్నాయి.ఈ శివలింగపై బ్రహా,విష్టు,మహేశ్వరులు భక్తులకు దర్శనం ఇస్తారు..ఈ శివలింగానికి పరుశురాముడు పూజలు నిర్వహించేవాడని పురాణాలు తెలియచేస్తున్నాయి..దేవాలయం లోపలి బాగంలో రెండు అంగుళాల వెడల్పుతో 18 రంధ్రాలు కన్పిస్తాయి.. వీటిని ఆష్టాదశ పీఠాలకు ప్రతికలని,,సదరు రంధ్రల నుంచి ప్రసరించే సూర్యరస్మితో గర్భగుడిలోని శివలింగం శక్తి పుంజుకుంటుందని చరిత్రకారులు వెల్లడించారు.. సహజంగానే దేవాలయల్లో గర్భగుడులు చతురస్రకారంలో వుంటాయి..అయితే గుడిమల్లంలో గర్భగుడి గజపుష్టికారం (ఏనుగు నడుమభాగం) లాంటి ఆకారంతో పల్లవరాజుల కాలంలో నిర్మించి,,పూజలు,హోమాలు చేశారని శాసనలు తెలియచేస్తున్నాయి..
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
This website uses cookies.