AMARAVATHI

ఏప్రిల్ లేక మే నెలలో ముందస్తు ఎన్నికలకు జగన్-సత్యకుమార్

అమరావతి: సీ.ఎం జగన్ 2023 ఏప్రిల్ లేక మే నెలలో ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నరని బీజెపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ చెప్పారు.శుక్రవారం అయన మీడియాతో మాట్లాడుతూ త్వరలో జరగనున్న ఎమ్మేల్సీ ఎన్నికల్లో రూ100 కోట్లు ఖర్చు పెట్టి,వైసీపీ అభ్యర్దులను గెలిపించుకుని,సదరు ఫలితాలు చూపించి ముందుస్తుకు వెళ్లాతరన్నారు.రాష్ట్రంలో అభివృద్ది పనులు చేసేందుకు నిధులు లెక పోవడంతో,ప్రజల నుంచి వ్యతిరేకత పెరగడం ఇందుకు కారణమన్నారు.ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ది పథంలో నడిపించాలంటూ 2019లో ప్రజలు 151 సీట్లు కట్టపెడితే,సీ.ఎం జగన్ ప్రభుత్వం, పాలన పక్కన పెట్టి,గర్జనల పేరిట ప్రాంతాలు,ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా వ్యవహరిస్తొందని అరోపించారు.బీసీల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు అబద్దపు ప్రచారాలు,ప్రకటనలు చేయడం శోచనీయమన్నారు.బీసీలకు సంబంధంలేని వివిధ రంగాలకు ప్రభుత్వం పెట్టిన ఖర్చలన్నింటిని బీసీల ఖాతాల్లో లెక్కలు చూపుతున్నరని విమర్శించారు.సంవత్సరానికి రూ.6 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని మండిపడ్డారు.రాజకీయ వేదికలపై బీసీలు 50 నుంచి 60 శాతం వరకు అని చెపుతున్నరని,లబ్దిదారకు సంబంధించి 43.17 శాతం మాత్రమే అని ప్రభుత్వం నివేదికలో పొందుపర్చిందన్నారు.బీసీలకు జరుగుతున్న ఆన్యాయలను ప్రజలు గమనించాలని కోరారు.

Spread the love
venkat seelam

Recent Posts

భారత వాయుసేనకు చెందిన వాహనంపై ఉగ్రవాదుల దాడులు

అమరావతి: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…

4 hours ago

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్,రాబోయే రోజుల్లో ఈ చట్టం గొప్ప సంస్కరణ అవుతుంది-వైసీపీ అధినేత జగన్

నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…

5 hours ago

అభ్యర్థులకు ఓటర్ల జాబితా పంపిణీ చేసిన వికాస్ మర్మత్

నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర  అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…

7 hours ago

పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వినియోగించుకోనున్న20 వేల మందికి పైగా ఉద్యోగులు-కలెక్టర్

నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…

7 hours ago

బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ కస్టమ్స్‌ అదికారులకు అడ్డంగా ఆఫ్ఘనిస్థాన్ అంబాసిడర్

అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ కస్టమ్స్‌ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…

8 hours ago

వైసీపీని బంగళాఖతంలో కలిపేందుకు సింహపురి ప్రజలు సిద్దమేనా-బాబు,పవన్

నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…

1 day ago

This website uses cookies.