నవంబరు లేదా డిశంబరులో ఎన్నికలు..
అమరావతి: ప్రతి నియోజకవర్గంలో 500 మంది యువతకు రూ.10 లక్షల వంతున్న ఆర్దిక సాయం అందిస్తే,,దిని వల్ల సదరు నియోజకవర్గంలో ఎంతో మందికి ఉఫాధి లభిస్తుందని జనసేనాని పవన్ కళ్యాణ్ చెప్పారు.. బుధవారం ఆంధ్రప్రదేశ్ లోని అన్నవరం, కత్తిపూడిలో ఆయన వారాహి విజయ యాత్ర ప్రారంభించి ప్రసంగించారు.. నవంబరు లేదా డిశంబరులో ఎన్నికల వస్తాయని,,ఆ దిశాగా ముఖ్యమంత్రి ఎన్నికల కమీషన్ తో మాట్లడుతున్నరని,,బయటకు మాత్రం కల్లబొల్లి కబుర్లు చెపుతున్నరని ఎద్దేవా చేశారు..రూ.10 వేల కోట్లు ఉన్నా పార్టీని నడపడం అంత సులువు కాదని చెప్పారు. ప్రజల గుండెల్లో ఉంటేనే పార్టీని నడిపించగలమని తెలిపారు..తాను పార్టీని నడిపించేందుకే సినిమాల్లో నటిస్తున్నానని పవన్ కల్యాణ్ అన్నారు..పాలించేవాడు నిజాయితీపరుడై ఉండాలని చెప్పారు..తాను గొడపెట్టుకునేది వేల కోట్ల రూపాయల డబ్బున్నవారితోనేనని,, యాత్రలు చేస్తుంటే అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు..తన యాత్రను ఎలా ఆపుతారో చూస్తానని హెచ్చరించారు.. రాష్ట్రం ప్రభ్వుత పాలనలో ఒకే కులంకు సంబంధించిన దాదాపు 600 మంది వ్యక్తులను కీలక పదవుల్లో నింపి వేయడం దారుణమన్నారు..మద్య నిషేధం చేస్తానని హామీ ఇచ్చి,,అధికారంలోకి వచ్చిన తరువాత మధ్యం వ్యాపారంపై రూ.25 వేల కోట్ల రూపాయలు రుణాలు తెచ్చుకున్నడని విమర్శించారు..కాపులకు రిజర్వేషన్ ఇవ్వను అని చెప్పినా,,గోదావరి జిల్లాలో కాపులు దాదాపు 60 శాతం మంది వైసీపీకి ఓటు వేశారన్నారు.. భవన నిర్మాణ కార్మికుల గ్రూపులకు ఇసుక కాంట్రాక్టులు ఇస్తే,,వారు ఆర్దికంగా ఎదుగుతారని చెప్పారు..రాష్ట్రంలో వున్న సహజ వనరులు,,ఖనిజ సంపదను, వైసీపీకి చెందిన నాయకులు అడ్డగొలుగ దొచుకుంటున్నరని ఆరోపించారు.. పంచాయితీలకు అందాల్సి నిధులను,,ప్రక్కదారి పట్టిస్తు,,గ్రామల అభివృద్దిని గాలికి వదిలివేస్తున్నరని మండిపడ్డారు..పోలవరం పూర్తి చేయాలంటే,జనసేన అధికారంలోకి రావాల్సిందే అన్నారు..రివర్స్ టెండర్ పేరుతో ఇరిగేషన్ పనులు ఎక్కడిక్కడే అపివేశారని,,దింతో వర్షకాలంలో వరద వల్ల రైతులు పంటులు దెబ్బతింటున్నయన్నారు..దళితులకు సంబంధించిన 19 పథకాలు తీసివేశారని,, వారి కంటితుడుపు చర్యగా అంబేద్కర్ విగ్రహాలను పెట్టడడం ఏమిటని ప్రశ్నించారు..
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.