అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మూడు రోజుల ఉత్తరాంధ్ర పర్యటన బాగంగా శనివారం సాయంత్రం విశాఖపట్నం చేరుకున్నారు.అదే సమయానికి అధికారపార్టీకి చెందిన మంత్రులు,నాయకులు విమానాశ్రయంకు చేరుకొవడంతో కొంత సేపు ఉద్రికత్త పరిస్థితి చోటు చేసుకుంది.వెంటనే పోలీసులు ఆప్రమత్తమై పరిస్థితిని కంట్రోల్ చేశారు.అనంతరం జనసేనాని పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికేందుకు వేల సంఖ్యలో విశాఖ జిల్లా పార్టీ శ్రేణులు, వీర మహిళలు, జన సైనికులుఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.పవన్ కళ్యాణ్ ఎయిర్ పోర్టు నుంచి కారుపై నిలబడి అభిమానులకు పలకరిస్తూ ముందుకు సాగారు.విశాఖనగర వీధుల్లో ఇసుక వేస్తే రాలనంత జనం రోడ్లపై ఉండడంతో,పవన్ కాన్వయ్ నెమ్మదిగా సాగుతొంది.
అధికారపార్టీ అడుతున్న నాటకం:-మంత్రుల కార్లపై తమ పార్టీ కార్యకర్తలు దాడులు చేశారంటూ దుష్పచారం చేస్తున్నరంటూ జనసేన నాయకుడు నాదెండ్ల.మనోహర్ మండిపడ్డారు.తమ పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణలో వుంటారని,,ఈలాంటి దాడులు చేసే సంస్కృతిని జనసేన ఎప్పుడు ప్రొత్సహించదని,,దాడులు చేసే సంస్కృతి వైసీపీదే అని ఆరోపించారు.
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ…
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
This website uses cookies.