అమరావతి: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కాంట్రాక్టు రిక్రూట్మెంట్ విధానాన్ని శాశ్వతంగా రద్దు చేస్తూన్నట్లు శనివారం ప్రకటించారు. కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని, ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్ను విడుదల చేస్తామని సీ.ఎం పుట్టిన రోజు సందర్బంగా సమావేశం అయన కేబినెట్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈసందర్బంలో అయన మాట్లాడుతూ “కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ విధానాన్ని శాశ్వతంగా రద్దు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిందని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. నేటికీ చాలా రాష్ట్రాల్లో కాంట్రాక్టు రిక్రూట్మెంట్ విధానాన్ని కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. ఒడిశాలో కాంట్రాక్టు రిక్రూట్మెంట్ శకం నేటితో ముగిసిందని,ఈ నిర్ణయం వారి కుటుంబ సభ్యుల కోసం దీపావళిని ముందుగానే తీసుకొచ్చింది” ముఖ్యమంత్రి తెలిపారు. ఒడిశా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఒడిశాలో 57,000 మందికిపైగా ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు.ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అమలుకు ఆదనంగా ప్రభుత్వానికి సంవత్సరానికి దాదాపు రూ.1,300 కోట్లు ఖర్చు కానున్నది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ…
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
This website uses cookies.