అమరావతి: శ్రీదేవీ కుమార్తె,,బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పుట్టిన రోజు (మార్చి 6).సందర్భంగా జాన్వీ తన ప్రియుడితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు..వీరితోపాటు ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్,,శ్రీదేవికి చెల్లెలు అయిన మహేశ్వరి,,జాన్వీ కపూర్ కు చిన్నమ్మతో కలసి శ్రీవారిని దర్శించుకుంది..మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో జాన్వీ కొన్నేళ్లుగా ప్రేమలో ఉందనే ప్రచారం సాగుతొంది.. వీరిద్దరు కలిసి రెస్టారెంట్స్,,పార్టీలు,,మూవీ ఈవెంట్లలో కలసి కనిపిస్తున్నారు..ఇటీవల జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్లలోనూ జాన్వీ,, శిఖర్ కలిసి హాజరయ్యారు..
ప్రస్తుతం జాన్వీ దేవర సినిమాలో నటిస్తున్నారు… డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ లో ఎన్టీఆర్ సరసన జాన్వీ కనిపించనుంది..ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది..అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్ లో రాబోతున్న ప్రాజెక్టులోనూ జాన్వీ ఎంపికైంది.
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
This website uses cookies.