అమరావతి: పశ్చిమబెంగాల్ లోని అధికార పార్టీ TMC నాయకుడు,,వందల కోట్ల రూపాయల బియ్యం స్కామ్ పై విచారణ జరిపేందుకు వచ్చిన ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులపై దాడి కేసులో నిందితుడు షేక్ షాజహాన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ బుధవారం సాయంత్రం 4.30 గంటల కల్లా అప్పగించాలని పశ్చిమబెంగాల్ సీఐడీ (CID)ని కోల్కతా హైకోర్టు ఆదేశించింది..కోర్టు ధిక్కార నోటీసును సైతం జారీ చేస్తూ,, దీనిపై 2 వారాల్లోగా జవాబివ్వాలని స్పష్టం చేసింది.. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోల్కతా హైకోర్టు మంగళవారంనాడు ఆదేశాలు జారీ చేసింది..ఇందుకు ససేమిరా అంటూ ఈ ఆదేశాలపై వెంటనే పశ్చిమబెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది..దీనిపై తక్షణమే విచారణ చేపట్టలేమని సుప్రీమ్ కోర్టు స్పష్టం చేసింది..కోర్టు అధేశాల మేరకు కేసు బాధ్యతలు చేపట్టిన సీబీఐ మంగళవారం సాయంత్రమే కేసు నమోదుచేసింది..నిందితులను అదుపులోకి తీసుకునేందుకు పశ్చిమబెంగాల్ సీఐడీ కార్యాలయానికి CBI అధికారులు వెళ్లారు..నిందితుడైన షేక్ షాజహాన్ను అప్పగించేందుకు సీఐడీ నిరాకరించింది..
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
This website uses cookies.